Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం కొత్త శిక్షణా విధానం తీసుకువచ్చింది

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:04 AM అమరావతిGeneral
ప్రభుత్వం కొత్త శిక్షణా విధానం తీసుకువచ్చింది - Udayam
పరిశ్రమల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత తీర్చేందుకు జాతీయ మండలి భాగస్వామ్యంతో కొత్త శిక్షణా విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ ఏడాది 49 పరిశ్రమలు ప్రయోగాత్మకంగా శిక్షణ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సర్టిఫికెట్లు జారీ చేయనున్నాయి.

Comments

G
Loading comments...