వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మసాగర్ వడ్డెర కాలనీలో ప్రజావసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. దీనిపై కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆరోగ్య కేంద్రం కోసం స్థలం పరిశీలించే సమయంలో విషయం బయటపడినట్లు సమాచారం. ఫిర్యాదులపై విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
