వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్లిం మైనారిటీలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఇన్సాఫ్ నగర అధ్యక్షుడు దొడ్డిపాడు బాషా, కార్యదర్శి అన్వర్ బాషా విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండేళ్లలో పేద ముస్లింల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయలేదని ఆరోపించారు. ఇల్లు లేని పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

