వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందన్నారు.
కమిటీ మానవతా దృక్పథంతో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తద్వారా సమస్యతో బాధపడుతున్న వారికి సింగరేణిలో అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

