వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలో ఆర్టీసీ బస్సులు తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్లలో సాంకేతిక సమస్యలతో బస్సులు మధ్యలోనే నిలిచిపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
కొత్త బస్సులు అందుబాటులో లేకపోవడంతో పాత బస్సులనే నడుపుతున్నారు. సమస్య పరిష్కారానికి 25 కొత్త బస్సులు కేటాయించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

