వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందారంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న లో-వోల్టేజ్ సమస్యకు విద్యుత్ శాఖ అధికారులు పరిష్కారం చూపారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో విద్యుత్ సరఫరా మెరుగుపడింది. సమస్యను పరిష్కరించిన విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు
ఇందులో ఇంచార్జి ఏఈ హరిప్రసాద్, లైన్ ఇన్స్పెక్టర్ హుస్సేన్, రాజేందర్, సర్పంచ్ ఉమారాణి దేవయ్య, ఉపసర్పంచ్ బింగి స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

