Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవధ కేసులో నలుగురికి రిమాండ్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 08, 2026 7:24 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గోవధ కేసులో నలుగురికి రిమాండ్ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, టూ టౌన్ పోలీస్ లు సంయుక్తంగా రామాపురం – సూర్పకట్ట వద్ద అనుమతి లేకుండా గోవధ చేస్తున్న నలుగురిపై కేసునమోదు చేసి రిమాండ్ పంపిన పోలీసులు. ఈ తనిఖీలలో వధకు తరలించేందుకు/వధ చేయడానికి ఉంచిన 9 ఆవులు మరియు 55 దూడలను గుర్తించి రక్షించడం జరిగింది.ఈ కేసులో కిరణ్, తబ్రేజ్, నయాస్ , ఫరూక్‌లను నిందితులుగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

Comments

G
Loading comments...