Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవా గవర్నరును మర్యాద పూర్వకంగా కలసిన ZP చైర్మన్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 2:10 PM విజయనగరంGeneral
గోవా గవర్నరును మర్యాద పూర్వకంగా కలసిన ZP చైర్మన్ - Udayam
ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం తన కుమార్తె సిరి సహస్రతో కలసి ఆదివారం గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజును కలిశారు. ఈ మేరకు గవర్నర్‌ బంగ్లాలో ZP చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, MLA అదితి గజపతిరాజు ఆశోక్‌ గజపతిరాజు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆశోక్ ఆశీర్వాదం, సలహాల కోసమే కలిశామని తెలిపారు.

Comments

G
Loading comments...