Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరంలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 4:41 PM తూర్పుగోదావరి General
గోకవరంలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి - Udayam
గోకవరం మండలం కామరాజుపేట గ్రామ పరిధిలో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో జగ్గంపేటకు చెందిన వాసంశెట్టి ఆనంద్‌ (20) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...