వార్తలకు తిరిగి వెళ్లండి

మలికిపురం మండలం దిండి గ్రామానికి చెందిన దేవ వికాస్ వశిష్ఠ వారధిపై నుంచి గోదావరిలో దూకి గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ నెల 2నే వివాహం జరిగిన వికాస్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తుండగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

