వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని పిలుపుతో లక్ష్మీనగర్లో ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలు కోలాహలంగా సాగాయి. భాజపా మండల అధ్యక్షురాలు అపర్ణ నేతృత్వంలో విద్యార్థులు 500 మీటర్ల త్రివర్ణ పతాకంతో నిర్వహించిన ప్రదర్శన స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వీరుల సేవలను ప్రతీ ఒక్కరూ ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

