వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ క్యాంపులను నేటి (మే 12) నుండి ప్రారంభించింది. అంగన్వాడీ కేంద్రాలు, వార్డుల్లో మే 15 వరకు, తిరిగి 19 నుండి 22 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
సుమారు 12 లక్షల మంది విద్యార్థులు వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు. 5 నుండి 15 ఏళ్ల వయసు గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

