వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత దిశగా 25 ఏళ్లుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ సాగిస్తున్న సేవా ప్రస్థానం దేశానికే ఆదర్శప్రాయమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు.
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో నిర్వహించిన ఈ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సేవాభావం, ఆశయాలను కొనియాడారు.
Comments
Loading comments...

