Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌లో రూ.17.40 కోట్ల విలువైన బంగారం సీజ్

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 7:20 AM జాతీయంGeneral
బెంగాల్‌లో రూ.17.40 కోట్ల విలువైన బంగారం సీజ్ - Udayam
పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లా సరిహద్దులో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు రూ.17.40 కోట్ల విలువైన 89 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఓ బంగ్లాదేశ్‌ పౌరుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులకు అప్పగించారు.

Comments

G
Loading comments...