వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్జియంలోని డెండర్మోండేలో మురుగు పైపుల పనులు చేపడుతున్న కార్మికులకు భారీ బంగారు నిధి దొరికింది. బంగారు నాణేలు, 49 కడ్డీలతో కూడిన ఈ నిధి విలువ సుమారు రూ.98 కోట్లుగా అంచనా వేశారు.
కార్మికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని భద్రతా కేంద్రానికి తరలించారు. ఈ నిధి ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

