వార్తలకు తిరిగి వెళ్లండి

మోమిన్పేట డీసీసీబీ శాఖలో 96.1 గ్రాముల బంగారు ఆభరణాల చోరీకి తనిఖీకి వచ్చిన మరో శాఖ మేనేజరే కారణమని పోలీసుల విచారణలో తేలింది. జూన్ 22న ఆడిటర్ల తనిఖీలో చోరీ బయటపడింది.
ఆభరణాలు తిరిగి లభించడంతో కేసులో రాజీకి అధికారులు ప్రయత్నించారు. అయితే కేసు ఉపసంహరణ కుదరదని పోలీసులు స్పష్టం చేసి, నిందిత మేనేజర్కు 41 సీఆర్పీసీ కింద తాఖీదు జారీ చేశారు.
Comments
Loading comments...

