వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని గౌలిపేట శ్రీ అంబా భవాని మాత ఆలయంలో ఆషాఢ మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు వివిధ తాజా కూరగాయలతో శాకాంబరీ దేవిగా భక్తులకు కనువిందు చేశారు.
ఈ సందర్భంగా మహిళలు శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్త జిందే గోవింద రావు, అర్చకులు చిన్నప్ప, కమిటీ సభ్యులు పంపావతి, పార్వతి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

