వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి జలాలను ఉమ్మడి జిల్లాలోని పలు జలాశయాలకు తరలించే ప్రక్రియ వేగం పుంజుకుంది. గంగారం ఇంటేక్ పంప్హౌస్ నుంచి నీటిని పంపింగ్ చేస్తున్నారు.
జనగామ జిల్లాలోని ధర్మసాగర్ సహా పలు రిజర్వాయర్లకు జలాలు చేరుతున్నాయి. జలాశయాలు నిండితే భూగర్భ జలమట్టం మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
