Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 07, 2026 1:04 PM పెద్దపల్లి General
కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద  - Udayam
కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు 5.660 మీటర్ల వరద మట్టం నమోదైనట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు తెలిపారు. గోదావరిలో ప్రవాహం తగ్గుతున్నప్పటికీ ప్రాణహిత నదిలో వరద కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...