వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలో వరద ఉద్ధృతి పెరగడంతో కోనసీమ లంక గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలిగాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వరద నీటిని విడుదల చేయడంతో తాత్కాలిక బాటలు కొట్టుకుపోయాయి.
వరద తీవ్రత దృష్ట్యా కోటిపల్లి–ముక్తేశ్వరం రేవులో పంట్ల సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో లంక గ్రామాల ప్రజలు ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

