Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 31, 2026 10:42 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి - Udayam
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం పెరిగి భద్రాచలం వద్ద నీటిమట్టం గురువారం 29 అడుగులకు చేరింది. వాగులు, వంకల నుంచి భారీగా వరద నీరు నదిలో చేరుతోంది. మరోవైపు భద్రాచలం రామాలయం బృహత్తర ప్రణాళిక పనులు కొనసాగుతున్నాయి. ఆలయం పరిసరాల్లో కూల్చివేత పనులను యంత్రాలతో వేగంగా నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...