వార్తలకు తిరిగి వెళ్లండి

చెంగిచెర్లలో చైన్ స్నాచింగ్ కేసును 20 గంటల్లోనే ఛేదించిన మేడిపల్లి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ద్విచక్ర వాహనంపై వచ్చిన నిందితులు మహిళ మెడలోని గొలుసును లాక్కుని పరారయ్యారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...

