Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 14, 2026 6:51 PM మహబూబ్‌నగర్General
గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి - Udayam
గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కాంక్షించారు. సోమవారం వినాయక చవితిని పురస్కరించుకుని తన నివాసంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినాయకుడి కృపతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు చక్కగా పండాలని వేడుకున్నట్టు తెలిపారు.

Comments

G
Loading comments...