Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

Follow Udayam on Google
sudheer Sep 13, 2026 2:13 PM కరీంనగర్General
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వినాయక ఉత్సవాలు, నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ గౌష్ ఆలం తెలిపారు. మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాలంటీర్లను ఉంచాలన్నారు. సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...