వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి: సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు జరగనున్న గణేష్ ఉత్సవాల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ బి. సుమతి IPS అధికారులు, సిబ్బందికి భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై సూచనలు చేశారు.
ప్రశాంత వాతావరణం, మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతతో పాటు విద్యుత్ అలంకరణలు, అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

