వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలో 45వ డివిజన్లో వివిధ గణేష్ మండపాలను కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ దర్శించుకున్నారు .
గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . పాడి పంటలతో చల్లంగా చూడాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేసుకున్నట్లు చెప్పారు . మండపం నిర్వాహకులు కార్పొరేటర్ ను సన్మానించారు .
Comments
Loading comments...

