వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ గణేష్ చతుర్థి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రజల పండుగ సంబరాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొంది.
శ్రీ గణేశుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు, విజయాలు వెల్లివిరియాలని ఆకాంక్షించింది.
Comments
Loading comments...

