Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్.. విధివిధానాలు తెలియజేసిన అధికారులు

Follow Udayam on Google
D ANAND RAO Sep 11, 2026 9:22 AM పార్వతీపురం మన్యంవినోదం
గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్.. విధివిధానాలు తెలియజేసిన అధికారులు - Udayam
ఆంధ్రప్రదేశ్ లో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులు విధివిధానాలు జారీ చేశారు. సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు గ్రామాల్లోని మండపాలకు 3 కిలోవాట్లు, పట్టణాల్లో 5 కిలోవాట్లు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఒకవేళ అంతకుమించి లోడ్ అవసరమైతే నిబంధనల ప్రకారం తాత్కాలిక (టెంపరరీ) కనెక్షను దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...