వార్తలకు తిరిగి వెళ్లండి

నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబరు 4న విడుదల కానుంది.
మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. నాగచైతన్య పాత్ర చిత్రీకరణ పూర్తయిందని పేర్కొంది.
Comments
Loading comments...

