వార్తలకు తిరిగి వెళ్లండి
మంగళగిరి కొండపై వెలసిన గండాలయ్య స్వామికి అమావాస్య సందర్భంగా శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తుల రద్దీ, భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక నిబంధనలు అమలు చేయడంతో పాటు దర్శనం కోసం అన్ని సౌకర్యాలు కల్పించారు.
Comments
Loading comments...

