వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరం మండలం పురిటిపెంటలో సోమవారం వినాయక చవితి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు.
ఈ మేరకు కారుపై ప్రత్యేకంగా విఘ్నేశ్వరుడి మండపాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇవాళ సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కారుపై ఏర్పాటు చేసిన మండపం గ్రామస్థులను, భక్తులను ఆకట్టుకుంది.
Comments
Loading comments...

