Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీడబ్ల్యూసీ కేంద్రం నుంచి బాలిక అదృశ్యం

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Jul 31, 2026 12:21 PM మెదక్తెలంగాణ
సీడబ్ల్యూసీ కేంద్రం నుంచి బాలిక అదృశ్యం - Udayam Digital
మెదక్‌లో బాలల సంరక్షణ కమిటీ ఎదుట హాజరుపర్చిన 17 ఏళ్ల బాలిక శౌచాలయానికి వెళ్తానని చెప్పి తప్పించుకుంది. సఖి కేంద్రంలో ఆశ్రయం కల్పించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...