వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర పుణె జిల్లాలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో 25 ఏళ్ల పొరుగింటి యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేసి, అతడి సమాచారంతో బాలిక మృతదేహాన్ని వాగు సమీపంలో గుర్తించారు.
ఘటనపై గ్రామస్థులు పుణె-నాసిక్ హైవేను దిగ్బంధించి ఉరిశిక్ష, ఫాస్ట్ట్రాక్ విచారణ కోరారు. కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ పోలీసులను ఆదేశించారు.
Comments
Loading comments...

