వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో బాలిక కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఎస్పీ బిందు మాధవ్ 2022 మే 29న రేచర్లపేటలో జరిగిన కేసులో నేరం రుజువైనట్లు తెలిపారు.
A1 సాయి, A2 నగేశ్, A3 ముత్తమ్మలకు ఒక్కొక్కరికి రూ.500 జరిమానా కూడా విధిస్తూ మేజిస్ట్రేట్ ఎస్.మణి తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు.
Comments
Loading comments...

