Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన దర్బార్‌లో 9 వినతులు

Follow Udayam on Google
madhu Aug 31, 2026 7:40 PM ములుగుGeneral
గిరిజన దర్బార్‌లో 9 వినతులు - Udayam
ఏటూరునాగారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ మండలాల నుంచి వచ్చిన గిరిజనులు 9 వినతులు సమర్పించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఐటీడీఏ పీవో లెనిన్‌ వత్సల్‌ టోప్పో ఆదేశించారు. భూ పట్టాలు, ఉద్యోగాలు, రుణాలు, రోడ్లు, సాగుభూమి తదితర సమస్యలపై వినతులు అందాయి. అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...