వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి నియోజవర్గానికి చెందిన 54 మంది కల్లుగీత కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు ఎక్సైజ్ సీఐ చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా వాటిని శుక్రవారం స్దానిక MLA కిమిడి కళా వెంకటరావు చేతుల మీదగా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.
30 సంవత్సరాలుగా ఈ కార్డు లేక ప్రభుత్వం అందించే పథకాలు పొందలేకపోయామని ఈ సందర్భంగా కార్మికులు తెలిపారు. కార్డులు ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

