వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం ఎస్.బూర్జివలస పోలీస్స్టేషన్ పరిధిలోని షికారు జంక్షన్ వద్ద ఆదివారం ఉదయాన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
స్దానికుల వివరాల ప్రకారం జాతీయ రహదారి -26 పై మానాపురం నుండి రామభద్రాపురం వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

