వార్తలకు తిరిగి వెళ్లండి

కోహీర్ మండలంలోని సజ్జాపూర్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిచ్చెర్గాడి – సజ్జాపూర్ రహదారిపై చెరువు వద్ద ఆటోను డీసీఎం ఢీకొంది. ప్రమాదంలో అదుపుతప్పిన డీసీఎం ఆటోపై పడటంతో డ్రైవర్తో పాటు ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

