వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తీజ్ పండుగ ప్రాముఖ్యతను, బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ఆమె కొనియాడారు. మహిళలు, యువతతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో బంజారా మహిళలు, నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

