వార్తలకు తిరిగి వెళ్లండి

మిడిపల్లిలోని నలంద హైస్కూల్లో 70వ ఆర్మూర్ అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ పి. అశోక్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి, విద్యార్థులకు క్రీడల ప్రాధాన్యతను వివరించారు.
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన నలంద పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
Comments
Loading comments...

