వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలో ముస్లింలు బుధవారం మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్విజాన్ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 45 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమం మతసామరస్యానికి, మానవత్వానికి ప్రతీకగా నిలిచిందని ముఖ్యఅతిథులు ఠాగూర్ బాలాజీ సింగ్, ఆనంద్కుమార్ తెలిపారు. మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

