వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన సహకార సంస్థ (జీసీసీ) గతంలో కొనుగోలు చేసిన అటవీ ఉత్పత్తుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గింది. వృక్ష సంపద క్షీణించడం, సేకరణదారులు తగ్గడం, నిల్వలు పెరగడం వంటి కారణాలతో కొనుగోళ్లు పరిమితమయ్యాయి.
విలువ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి జీసీసీ ద్వారా మార్కెటింగ్ చేపడితే గిరిజనులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

