వార్తలకు తిరిగి వెళ్లండి

1930లో మహాత్మా గాంధీ పిలుపుతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పు సత్యాగ్రహం ఉద్ధృతమైంది. బులుసు సాంబమూర్తి నాయకత్వంలో కాకినాడ సమీపంలోని చోల్లంగి తీరంలో సత్యాగ్రహులు ఉప్పు తయారు చేసి శాసనోల్లంఘన చేశారు.
సీతానగరం గౌతమీ ఆశ్రమం ఉద్యమకారుల శిక్షణ కేంద్రంగా మారింది. బ్రిటిష్ పోలీసులు నిర్బంధించినప్పటికీ ప్రజలు వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని మరింత ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

