Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరీపట్నం వద్ద హైవేపై లారీ బోల్తా

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 11:23 AM తూర్పుగోదావరి General
గౌరీపట్నం వద్ద హైవేపై లారీ బోల్తా - Udayam
దేవరపల్లి మండలం గౌరీపట్నం హైవేపై బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు లారీ బోల్తా పడింది. కర్ణాటక నుంచి ఒడిశాకు స్క్రాప్‌ లోడుతో వెళ్తున్న లారీ.. ముందు వాహనం సడన్‌ బ్రేక్‌ వేయడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...