Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో చోరీల ముఠా అరెస్ట్

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 1:38 PM రంగారెడ్డి General
శంషాబాద్‌లో చోరీల ముఠా అరెస్ట్ - Udayam
వ్యవసాయ పొలాలు, బోర్‌వెల్‌ వైర్లు, గొర్రెలను లక్ష్యంగా చేసుకుని రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 కేసుల్లో నిందితులైన మామిళ్ల కార్తీక్(21), పాల్త్య కమల్(18), మామిండ్ల మధుకుమార్(32), మామిళ్ల మహేష్(24), బక్క సాత్విక్(18)లను అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్, మొయినాబాద్ పరిధిలో విద్యుత్ వైర్లు, గొర్రెలను చోరీ చేసి విక్రయించేవారని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...