వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలు నియోజకవర్గంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఐ సురేష్బాబు నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. గణేష్ మండపాల ఏర్పాటుకు ఎలాంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సింగిల్ విండో విధానం ద్వారా అవసరమైన అన్ని అనుమతులు పొందవచ్చన్నారు.
అనుమతుల కోసం ganeshutsav.net వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

