వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వినాయక చవితి నేపథ్యంలో హైదరాబాద్లో గణనాథుల విగ్రహాల తయారీ ఊపందుకుంది. అయితే ఈసారి విగ్రహాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కొబ్బరిపీచు, రంగులు, రవాణా చార్జీలు పెరగడంతో ధరలు పెంచాల్సి వస్తోందని తయారీదారులు చెబుతున్నారు.
గతేడాది రూ.85 వేలుగా ఉన్న 20 అడుగుల విగ్రహం ధర ఈసారి రూ.లక్ష వరకు పలుకుతోంది.
Comments
Loading comments...

