వార్తలకు తిరిగి వెళ్లండి

మరో వారం రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, సోమవారం కొయ్యలగూడెంలోని విగ్రహాల తయారీ కేంద్రాల నుంచి గణనాథుల తరలింపు మొదలైంది. పోలవరం మండలం గూటాల గ్రామానికి చెందిన యువత ప్రత్యేకంగా ట్రాక్టర్ ట్రక్కులో భారీ వినాయక విగ్రహాన్ని తమ మండపానికి తరలించారు.
ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరించారు.
Comments
Loading comments...

