Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరపాలి

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 7:25 AM ప్రకాశం General
వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరపాలి - Udayam
సెప్టెంబర్‌ 14 నుంచి జరగనున్న వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు సూచించారు. మండపాల ఏర్పాటుకు ganeshutsav.net ద్వారా ఉచిత సింగిల్‌ విండో విధానంలో అనుమతులు పొందాలని తెలిపారు. నిబంధనలు పాటిస్తూ మట్టి గణేశులను ప్రతిష్ఠించాలని, నిమజ్జనంలో పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. అత్యవసర సమయంలో 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...