వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం నూతన పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించడంతో పెన్షన్ ఆశావాహులు సోమవారం సచివాలయాలకు పోటెత్తారు. నేటి నుంచి ఈ నెల 16 వరకు మాత్రమే గడువు ఉండడంతో అర్హులైన పెన్షన్ దారులు గణపవరం సచివాలయం 3లో ఉదయం నుంచి పోటెత్తారు.
సచివాలయ సిబ్బంది అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
Comments
Loading comments...

